PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘విశాఖ స్టీల్ ప్లాంట్​’ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి

1 min read
టి.డి.పి. రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్రకుమార్

టి.డి.పి. రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్రకుమార్

పల్లెవెలుగు, కర్నూలు; వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడాలని, అందుకు ఎంపీలతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్రకుమార్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు పూనుకున్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పార్లమెంట్ స్థాయిలో పోరాటాలను కొనసాగించి, విరమింపచేయాల్సిన భాద్యత వై.సి.పి ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి గారి పైనా, నాయకులపై ఉందనీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
– టి.డి.పి. రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్రకుమార్

About Author