NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశ్చిమ గోదావరి

ప్రతి నెల మాట నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం…
యనమలకుదురు, న్యూస్​ నేడు:   ఎన్టీఆర్ భరోసా  పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గం లకే  ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు , వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ లుఅందించి వారికి అండగా నిలుస్తున్న కూటమి …
అత్యంత వైభవంగా  శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవం
ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు తూర్పు వీధిలోని శ్రీరామాలయం శివయ్య గుడి నందు సకల …
అత్యవసర వైద్య సహాయం ఆర్ధిక భరోసా కల్పిస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 5కోట్ల, 74లక్షల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఎల్‌వోసిలను బాధితులకు క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ …
మారుమూల గిరిజన గ్రామాలలో పిఎo ‘జన్ మన్’ కార్యక్రమం ద్వారా విద్యుత్ వెలుగులు
65 లక్షల రూపాయలతో 13కె డబ్ల్యు మరియు బండారు గూడెం గ్రామం లో 12KW సోలార్ ఆఫ్ గ్రిడ్ ఏర్పాటు 85 ఆదివాసి కుటుంబాలకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ  విద్యుత్ …
గ్రామసభల్లోనే ‘రాజముద్ర’ పాస్ పుస్తకాల పంపిణీ
ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సమావేశాలు కార్యక్రమంతో క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం దెందులూరు శాసనసభ్యులు  ప్రభాకర్ స్పష్టం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు సైతం నిత్య ప్రజా దర్బార్ ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: …
31,32 డివిజన్లలో వైఎస్ఆర్ సి పి కార్యకర్తలు మజ్జిగ పంపిణీ
ప్రారంభించిన ఏలూరు నగర అధ్యక్షులు మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి) నగర ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్ ఆధ్వర్యంలో కార్యక్రమం  వైసీపీ కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైఎస్ఆర్ …
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం
కార్యక్రమాలపై ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షి  జూన్ 7తేదీ నుండి 20 వరకు14 రోజులపాటు కార్యక్రమలు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జూన్ 21 వ తేదీన …
టోల్ గేట్ వద్ద డ్రంక్​ అండ్ డ్రైవ్  తనిఖీలు
జిల్లా ఎస్ పి కె.ప్రతాప్ శివ కిషోర్,నూజివీడు డీఎస్పీకెవివిఎన్ వి ప్రసాద్ ఆదేశాలపై రోడ్డు ప్రమాదాల నివారణకు,శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ …
మూడేళ్లు పూర్తి చేసుకున్న ఎం టి వి తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ 
నేడు కోట్ల మంది ప్రజాదరణ పొందుతూ సామజిక సేవ కార్యక్రమలు నగర ప్రముఖులతో మే 24నుండి 31వరకు మజ్జిగ పంపిణ ఏలూరు,ప్రతినిధి,న్యూస్ నేడు: ఎoటివి తెలుగు డిజిటల్ మీడియా ఛానల్ మూడేళ్లు పూర్తి …
ఎల్ నినో  ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు
తక్కువ వర్షపాతo,అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు చేస్తుందనే అంశంపై రైతులకు రైతులకు అవగాహన కలిగించాలి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అవగాహన …
జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలు
పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమo రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా తగిన చర్యలు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మే నెల లో  ఏలూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ …
పారిజాత గిరి ప్రదక్షిణ,వేలాది సంఖ్యలో భక్తులు,కాలినడకన వెంకన్న దర్శనం   
భక్తులకు ఆలయ అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ వివిధ సేవల ద్వారా మొత్తం 1,33,900/రూపాయలు ఆదాయం ఈవో కలగర శ్రీనివాస్ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పారిజాత,గిరి ప్రదక్షిణ, వేలాది సంఖ్యలో …
కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో సీడ్ పెలెటైజేషన్ కార్యక్రమం
రైతులకు మరియు ప్రకృతి వ్యవసాయ కేడర్కు సీడ్ పెలెటైజేషన్ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన ఈ విధానాన్ని తమ పొలాల్లో అమలు చేయడంతో పాటు ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించాలి ప్రకృతి వ్యవసాయ …
పేదలకు అండగా నిలవడమే నిజమైన ఉన్నత స్థితి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి హోసన్నా మందిర్ సువార్త స్వస్తత సభలు,పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటా ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భౌతికమైన ఆస్తులు, …
ప్రజా దర్బార్‌ కార్యక్రమం లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టిప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరణ …
విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పెరటి తోటల పెంచాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎస్ హెచ్ జి మహిళలకు రూ:3,000/- విలువైన విత్తనాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో …
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలి
ఎస్ఎస్ సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక అశోక్ నగర్ కెపిడిటి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్ఎస్ సి  …
స్వాతంత్ర్య సమరయోధులు, సంకు అప్పారావు 35వ వర్ధంతి
సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ …
1,2 డివిజన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఒకటి, రెండు డివిజన్ల సంయుక్త సమావేశం బృందావన్ …
అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న భక్తులు
వివిధ సేవల రూపేణా రూ.3,11,511/-లు ఆదాయo సుమారు 2504 భక్తులకు నిత్యాన్నదాన సత్రములో అన్నప్రసాద వితరణ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలము,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది …