NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశ్చిమ గోదావరి

పెదపాడు అగస్టిన్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులతో అవగాహన సదస్సు
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించి, పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం పెదపాడు ఎస్‌ఐ ఆర్.శ్రీనివాస్ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ  కె. …
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సొంగా రోషన్ కుమార్ నిరంతరం కృషి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, వినతులు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. …
డిసెంబర్ నాటికి 1,920 టిడ్కో ఇళ్ల పంపిణీ
500 ఎంఎల్‌డీ సంపు నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపన ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. …
 (సర్ )-2026   గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి   ఈ నెల 24వ తేదీ వరకు బిఏల్ఓ ల ద్వారా ఇంటింటికీ సందర్శిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )-2026   …
లింగపాలెంలో మద్యం షాపులు తనిఖీ చేసిన చింతలపూడి ఎక్సైజ్ శాఖ అధికారులు
పలు మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని సిభందికి సూచనలు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ లాఎక్సైజ్, ఏలూరు బి.శ్రీలత …
(విఎస్ఎస్) అభివృద్ధికి అటవి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య జిల్లా అటవి శాఖ అధికారికి విజ్ఞప్తి ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలంలో ఉన్న వన సంరక్షణ సమితుల (వి …
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ
ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్  హర్షం ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక రెవిన్యూ భవనము ఏలూరు నందు సోమవారం  సమావేశము నిర్వహించడమైనది.ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం …
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్ గా వి.శ్రీనివాసరావు బాధ్యతలు
ఆహ్వానించి అభినందనలు తెలియజేసిన తోటి సిబంది ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు  బదిలీపై వచ్చిన డాక్టర్ :వి …
అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
వివిధ సేవల రూపేణా రూ.2,06,534/- లు ఆదాయం నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మంగళవారం కావున జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది …
ఐ యం సి ఇ సిరికి శ్రీనివాస్ కి ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ లు జన్మదిన శుభాకాంక్షలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : మంచి మనిషి మృదుస్వభావి, పదిమందికి సహాయం చేసే వ్యక్తి,మా ప్రియతమా ఆత్మీయ శ్రేయోభిలాషి గౌరవనీయులుఐ యం సి ఇ సిరికి శ్రీనివాస్ కి ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ …
మానవ శరిరానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఏంతో దోహదపడతాయి
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గెలుపే లక్ష్యంగా ఆడే క్రీడల్లో పొందే స్ఫూర్తి మరెక్కడా దొరకదు ఏలూరుజిల్లా ప్రతినిది,న్యూస్ నేడు: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని జిల్లా తెలుగుదేశం …
మద్ది క్షేత్రంలో శ్రీరామ సదనం భవన్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే
అంగరంగ వైభవంగా కార్యక్రమం ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం,గుర్వాయిగూడెం లోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం లో నూతన శ్రీరామ సదనం భవనానికి ప్రారంభోత్సవం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ …
సర్ -2026 పై సమీక్షా సమావేశం
ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు/కైకలూరు,నెం.73 కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నకు చెందిన నియోజకవర్గ స్థాయి  అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతోనూ, నాలుగు …
రైతుల సాగు అవసరాల కోసం నీటి విడుదల..
మంత్రి నిమ్మల రామానాయుడు,ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటి పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల …
1350 కోట్ల రూ. సానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1350 కోట్ల రూపాయలతో సానిటరీ కార్మికులను ఏర్పాటు చేయడం హర్షణీయం ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలోని సాంఘిక …
జిల్లాలో విద్యుత్ శాఖ పనులు నత్త నడక
అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆర్డిఎస్ఎస్ ప్రధాన లక్ష్యం స్మార్ట్ మీటరింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి  ఆర్ డి ఎస్ ఎస్ …
11కెవి పవర్ పేట ఫీడర్ లో లైన్లకు మరమ్మతు
11వ తేదీ ఉ:8గం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజశేఖరం ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుమండలం,11కెవి పవర్ పేట …
విజయ స్కిన్ హాస్పిటల్  డాక్టర్:దశిక సుబ్బారావు హాంగ్ కాంగ్ పర్యటన
నేడు తిరిగి వచ్చిన సందర్భంగా  స్వదేశాగమన ఆత్మీయ ఆహ్వాన అభినందన సభ లయన్స్ జిల్లా గవర్నర్ కి పలువురు లైన్స్ నాయకులు ఘన స్వాగతం ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లయన్స్ జిల్లా …
రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వచ్చే వరదలపై కలెక్టర్​ సమీక్ష
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశం గోదావరి వరదలకు సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి …
నూతన ఎస్ఈ గోదావరి గోపాల్ ను కలిసిన ఇంజనీర్స్అసోసియేషన్ నాయకులు
రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:జలవనరుల శాఖ పరిధిలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గా గోదావరి గోపాల్ గురువారం ఉదయం ఛార్జ్ …