మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఐదు రాళ్లు
విజయవంతంగా తొలగించిన" కిమ్స్ ఐకాన్ వైద్యులు సంవత్సరాలుగా తీవ్రమైన నొప్పి, మూత్ర సమస్యలు 50 ఏళ్ల వ్యక్తికి ఉపశమనం విశాఖపట్టణం, న్యూస్ నేడు: మూత్రాశయం, కిడ్నీలలో రాళ్లు ఉండడం మనం చూస్తాం.. అవి …
సుమారు రెండు కోట్లతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రవధించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు పెనమలూరు, న్యూస్ నేడు: పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం, గోసాల గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన చింతలకట్ట, …
బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన ఎముకతో నూతన జీవితం
మూర్ఛతో తరుచూ డిస్టోకేషన్, భుజం సమస్యకు శాశ్వత పరిష్కారం బెంగుళూరు బోన్ బ్యాంక్ నుంచి విశాఖకు తరలించిన ఎముక అలోగ్రాఫ్ట్ ద్వారా భుజం పునర్నిర్మాణం రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానం అమలు – …
విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన
విశాఖపట్నం, న్యూస్ నేడు: గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్విశాఖ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి …
65 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
స్వాతంత్రం వచ్చిన ఇంతవరకు నిర్మించిన రోడ్లును నిర్మించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం, కంకిపాడు మండలంలో గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం వరకు …
గంగూరులో గ్రీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్. పెనమలూరు, న్యూస్ నేడు: మండలం గంగూరు గ్రామంలో, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా పెనమలూరు నియోజకవర్గం లోని గంగూరు గ్రామంలో …
ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత.. నవ్యాంధ్ర నిర్మాత మన సీఎం
సారవకోట: టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ సావరకోట , న్యూన్ నేడు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాముకుడు.. అంతకుమించి విజనరీ ఆయనెప్పుడు భవిష్యత్ గురించే ఆలోచిస్తూనే ఉంటారని …
ప్రతి ఇంటికి సురక్షిత త్రాగే నీరు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : కత్తిరి వెంకటరమణ
సారవకోట, న్యూస్ నేడు : మండలం గుమ్మపాడు పంచాయతీలో కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (2.0) కింద గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించి, పెరిగిన వ్యయం …
పోషకాల ఆహారంతో నే ఆరోగ్యం…
లీ ఫౌండేషన్ అద్వర్యంలో ఉచిత మోగా వైద్య శిబిరం. రక్తహీత మెరుగుపర్చుకున్నేందుకు శ్రద్ద చూపాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. విశాఖపట్నం,పెందుర్తి న్యూస్ నేడు: ఆరోగ్యాన్ని కాపాడుకున్నేందుకు ప్రతి ఒక్కరు …
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన శాసనసభ్యులు
అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రులు మీడియా సంస్థలపైకి వెళ్లడం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం : పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ …
తల్లి తండ్రిని కోల్పోయిన రామిశెట్టి శ్రీసాయి
ఆపదలో ఆదుకున్న యమ్ యల్ ఏ పెనమలూరు, న్యూస్ నేడు: మండలం గోసాల గ్రామానికి చెందిన రామిశెట్టి సాయి సరోజ, విట్ కాలేజీలో డిగ్రీ BBA 2వ సంవత్సరము చదువుతుండగా అకస్మాత్తుగా తల్లిదండ్రులను …
అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోదం చేయటం ప్రజలకు శుభపరిణామం
శాసనసభ్యులు బోడే ప్రసాద్ పెనమలూరు , న్యూస్ నేడు: నియోజకవర్గం,తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోదం చేయడంతో కూటమి నాయకులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ …
తన రిటైల్ నెట్వర్క్ను పటిష్టం చేసుకున్న ‘ది బాడీ షాప్’
విశాఖపట్నం, న్యూస్ నేడు: బ్రిటన్లో పుట్టిన ప్రఖ్యాత నైతిక సౌందర్య బ్రాండ్ అయిన 'ది బాడీ షాప్', విశాఖపట్నంలోని ఇన్ఆర్బిట్ మాల్లో తన సరికొత్త స్టోర్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. జంతువులపై పరీక్షించని చర్మ …
లీ ఫార్మా ఉచిత యోగా వైద్య శిబిరానికి విశేష స్పందన
ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు కలిగిన ఆహారం పై దృష్టి సారించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి ఒక్కరు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి. …
ఎక్మోతో ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ ఐకాన్ వైద్యులు
అమ్మోనియాతో ఊపిరితిత్తులకు, కళ్లకు రసాయన గాయం 15 రోజుల పాటు సాహోపేతమైన చికిత్స విశాఖపట్నం, న్యూస్ నేడు : పని ప్రదేశంలో జరిగిన బ్లాస్ట్ ప్రమాదంతో పాటు అమ్మోనియా వాయువు, ఆవిరి ప్రభావానికి …
జాబ్ క్యాలెండర్ విడుదల నిరుద్యోగ యువతకి వరం
పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ అన్నారు… పెనమలూరు, న్యూస్ నేడు: నియోజకవర్గం,తాడిగడపమున్సిపాలిటీ,పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి ,కూటమి …
అభివృద్ధి పేరుతో ఆదివాసులను శరణార్థులుగా మార్చకూడదు
డా. జె. పూర్ణచంద్రరావు రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ని కలిసిన ప్రతినిధి బృందం విజయవాడ, న్యూస్ నేడు: రాష్ట్రంలో ఆదివాసుల హక్కులు రక్షించడంతో పాటు రాజ్యాంగంలోని ఐదవ …
నాణ్యమైన ఆహారంతోనే కీళ్లు, ఎముకలు పటిష్టం
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి ప్రజల ఆరోగ్యంపై లీ ఫార్మా, లీ డోమైన్ హెల్త్ ప్రత్యేక దృష్టి లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల లీలారాణి విశాఖపట్నం, న్యూస్ నేడు: …
కందులూరు పాఠశాలకు బెంచీలు .. సౌండ్ సిస్టం పంపిణీ
కందులూరు, న్యూస్ నేడు : విజయ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ తరపున టంగుటూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందులూరునకు లక్ష రూపాయల విలువైన15 విద్యార్థుల బెంచీలు మరియు సౌండ్ సిస్టం …
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి…
లీ ఫార్మా,లీ డోమైన్ హెల్త్ అద్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నాణ్యమైన ఆహారం తీసుకునేందుకు శ్రద్ద వహించాలి. శారీరకంగా మహిళలు ధృడంగా ఉండేందుకు కృషి చేయాలి. లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ …

