NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమరావతి

అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మనః పూర్వక అభినందనలు
న్యూస్​ నేడు అమరావతి: పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో …
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
అమరావతి, న్యూస్​ నేడు:  అమ‌రావ‌తిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత‌న జ‌రుగుతున్న 5వ జిల్లా క‌లెక్టర్ల స‌మావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ …
హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యం
నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషిచేస్తున్నాం మంగళగిరి నా కుటుంబంలా మారిపోయింది మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని అభినందించిన …
ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్
దరఖాస్తు కి ఆఖరు తేది 26.11.2025 నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, IAS వి.ప్రసన్న వెంకటేష్ అమరావతి, న్యూస్​ నేడు …
ఈనెల 27న సింగపూర్ కు ఉత్తమ ఉపాధ్యాయులు!
డిసెంబర్ 5న మెగా పిటిఎంకు ఏర్పాట్లు చేయండి డిఇఓలు, ఎంఇఓలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే విద్యాశాఖపై రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి , …
ముఖ్యమంత్రి కి కోనసీమ తుఫాన్ పరిస్థితులపై మంత్రి వివరణ
అమరావతి, న్యూస్​ నేడు:  రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు , మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన డా.బి.ఆర్. అంబేడ్కర్ …
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం …
టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీలు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతి, …
7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు .. సాంస్కృతిక ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అమరావతి, న్యూస్​ నేడు:  7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు 2025 @ అనంతపురము జిల్లాఈ రోజు రాష్ట్రంలో …
సమిష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్ రాక.. అందరం గర్వపడాల్సిన సమయం
20లక్షల ఉద్యోగాల సాధనకు కట్టుబడి నిరంతరం శ్రమిస్తున్నాం ఇకపై ప్రాజెక్టులకు సంబంధించి ప్రతివారం ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి 17నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను …
శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్ విరాళం
మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలు అందజేత ఉండవల్లి, న్యూస్ నేడు:  భక్తుల సౌకర్యార్యం శ్రీశైలం దేవస్థానానికి విజయవాడకు చెందిన సూర్య కన్ స్ట్రక్షన్స్ …
జాతీయస్థాయి ఐటీఐ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ
వివిధ ట్రేడ్ లలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సత్కారం పొందిన ముగ్గురు విద్యార్థులు …
ప్రభుత్వ పాఠశాలలకు లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులు విరాళం
నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్ ఉండవల్లి, న్యూస్​ నేడు : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్ కు …
అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో ఆర్​యూ విద్యార్థులు ప్రతిభ
10వేల రూ. నగదు బహుమతి అందుకున్న సిఎస్​ఈ డిపార్టుమెంట్ విద్యార్థులు అమరావతి, న్యూస్​ నేడు: అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు …
దసరా సెలవులు మహాలయ అమావాస్య 22 నుండి ఇవ్వాలి: ఆప్టా
అమరావతి, న్యూస్​ నేడు   : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో విజయ దశమి (దసరా) ముఖ్యమైనది. ఈ పండగ కోసం గతములో ఆంధ్రప్రదేశ్ …
రాష్ట్రాంలో పెట్టుబడుల సాధనకు సహకారం అందించండి
ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి లోకేష్ మర్యాద పూర్వక  భేటీ అమరావతి న్యూస్​ నేడు : ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల …
పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి రూ.1కోటి విరాళం
ప్రక‌టించిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, న్యూస్ నేడు : అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి టిజివి సంస్థల త‌రుపున‌ రూ.1కోటి రూపాయ‌లు …
దేశానికే రోల్ మోడల్ గా నైపుణ్యం పోర్టల్ అభివృద్ధి!
ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణకు అవకాశం! పీఎం ఇంటర్నషిప్ స్కీమ్ తో నైపుణ్యం పోర్టల్ అనుసంధానం నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష …
నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతిపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం అమరావతి, న్యూస్​ నేడు : కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై ముఖ్యమంత్రి …
గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా మారనున్న ఏపీ
రేపు నోవాటెల్ హోటలో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేష్ స్కిల్లింగ్ డ్రైవ్ లో భాగస్వామ్యం కానున్న …