NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయం

ఏడాది చివరలో జరిగే మోసాల నుండి సురక్షితంగా ఉండండి
న్యూస్​ నేడు: పండుగ సీజన్ అంటేనే షాపింగ్, ప్రయాణాలు మరియు చివరి నిమిషం పనులతో ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పరధ్యానాన్ని స్కామర్లు (మోసగాళ్లు) తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అత్యవసరమని నమ్మించడం, మీకు …
ఎన్ఎస్ఈ, ​బిఎస్ఈ లో లిస్టింగ్‌ అయిన అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్
ఎఫ్ వై 32 నాటికి 3,100+ కీస్‌, ₹1,200 కోట్ల ఏబిటా ​ఈబిఐటిడిఏ లక్ష్యం ముంబై,  న్యూస్​ నేడు  : లగ్జరీ మరియు అపర్-అప్స్కేల్ హోటళ్ల యజమానిగా ఉన్న అడ్వెంట్ హోటల్స్ ఇంటర్నేషనల్ …
‘నోయిడా’లో 400వ ‘మలబార్ ’ షోరూం..
రూ.78వేల కోట్ల టర్నోవర్​  పెంచడమే లక్ష్యం మలబార్​ గ్రూప్​ చైర్మన్​ ఎం.పి. అహ్మద్​ కర్నూలు, న్యూస్​ నేడు :ప్రపంచ వాణిజ్య రంగంలో తనదైనశైలిలో దూసుకెళ్తున్న మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ మరో …
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి లోకేష్ భేటీ!
న్యూఢిల్లీ న్యూస్​ నేడు : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో …
‘ విజయ్​ సేల్స్​’ బ్రాండ్​ అంబాసిడర్​ గా విజయ్​ దేవరకొండ
ముంబాయి: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్   విజయ్ సేల్స్ కు  దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం దక్షిణ భారత మార్కెట్లో కంపెనీ …
శిశువుల చర్మ సంరక్షణ బాధ్యత.. జాన్సన్స్​ బేబీది..
కెన్‌వ్యూ బిజినెస్ యూనిట్ హెడ్ – ఎసెన్షియల్ హెల్త్ & స్కిన్ హెల్త్ & మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్ ‘ ONEder Labs ’ తో… జాన్సన్స్​ సంస్థ 2వేల మంది …
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందే…
ఉద్యోగ నియామకాల్లో స్వేచ్ఛ నివ్వండి.. ఏఐబిఈఏ జనరల్​ సెక్రటరి సి.హెచ్​. వెంకటాచలం ఢిల్లీ జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేసిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఢిల్లీ:ఉద్యోగుల నియామకాల్లో బ్యాంకు రంగానికి …
1 మిలియన్​ విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దుతాం..
కళాశాలలను డీమ్డ్​ విశ్వవిద్యాలయంగా మార్చుతాం… హిందూజా ఫౌండేషన్​ చైర్మన్​ అశోక్​ హిందూజా.. విద్యాసంస్థల నిర్మాణంలో.. పెట్టుబడులు పెట్టండి.. భారతీయ కార్పొరేట్లను కోరిన  భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ అమరావతి, పల్లెవెలుగు:  విద్యలో 75 …
నాలుగు ప్రముఖ ఏరోస్పేస్ ..డిఫెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
ఏపీ  ప్రభుత్వం రూ.2,458.84 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ పల్లెవెలుగు వెబ్ బెంగళూరు: ఏరోఇండియా 2025లో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ …
మోటరోలా సొల్యూషన్స్, ఆర్య ఓమ్నిటాక్‌తో ప్రత్యేక భాగస్వామ్యం
పల్లెవెలుగు వెబ్  ఢిల్లీ : పూణే ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఆర్య ఓమ్నిటాక్, భారతదేశంలోని రెండు ప్రసిద్ధ వ్యాపార సంస్థలు, అరవింద్ లిమిటెడ్ మరియు JM Baxi గ్రూప్ మధ్య జాయింట్ …
మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్‌
* ప్ర‌దానం చేసిన కాన్పూర్ యూనివ‌ర్సిటీ * ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అంద‌జేత‌ పల్లెవెలుగు వెబ్ కాన్పూరు:  నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేత మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు మరో విశిష్ట గుర్తింపు ల‌భించింది. …
చైర్మన్ గా అల్లాయ్ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎన్నిక
పల్లెవెలుగు వెబ్ న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ కేంద్రంగా 22 దేశాల్లో 100 జిల్లాలతో 1600 క్లబ్ లతో 30 వేల మంది మెంబర్లతో ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న అంతర్జాతీయ సేవా సంస్థ  …
ముంబైలో…‘మలబార్​ నేషనల్​ హబ్​’
ప్రారంభించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్​  పల్లెవెలుగు, ముంబై: ప్రపంచంలోని 11 దేశాలలో 330కి పైగా షోరూములున్న ‘మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​’ సంస్థ… ఇండియన్​ ఆపరేషన్​ కోసం ముంబైలో ‘మలబార్​ …
చేనేత వృత్తికి గుదిబండ ఈ జిఎస్టి
పల్లెవెలుగు వెబ్ ఢీల్లీ:  దేశ ఔన్నత్యానికి చిహ్నమైన 'చేనేత'పై  జిఎస్టి విధించడం దారుణమని,   జిఎస్టి పూర్తిగా రద్దుచేసి.. చేనేతకు పునర్ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, రాయలసీమ   ప్రాంతీయ …
ప్రధానిని కలిసిన…డా.పార్థసారధి
పల్లెవెలుగు:  ఈ నెల10న కర్ణాటక రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బళ్లారిలో జరిగిన ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బళ్లారి రూరల్​ ఇన్​చార్జ్​, భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ కార్యదర్శి, …
జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి
– తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం డిమాండ్ జం తర్ మంతర్ వద్ద ధర్నా పల్లెవెలుగు వెబ్ న్యూ ఢిల్లీ : జర్నలిస్టులపై దాడులు, బెదిరింపుల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మౌకిక …
హర్యానాలో.. ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల భేటీ
పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి పల్లెవెలుగు​ వెబ్​:హర్యానా రాష్ట్రంలో బీసీల అభ్యన్నతికి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. ఆదివారం హర్యాన …
ప్రొఫెసర్​ అరుణారాయ్​కు…‘సంకల్ప్​ కిరణ్​ పురస్కార్’
28న మంత్రి హరీష్​ రావు చేతుల మీదుగా అందుకోనున్న అరుణ్​రాయ్​.. హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, …
పిల్లల ఆహార అలవాట్ల పై టీవీ ప్రకటనల ప్రభావం !
పల్లెవెలుగువెబ్ : ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై టీవీల్లో వస్తున్న ప్రకటనలు.. పిల్లలు మరింత జంక్ ఫుడ్ తినేందుకు కారణమవుతున్నట్టు దేశంలో 56 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ …
ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలంటే ?
పల్లెవెలుగువెబ్ : ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినప్పుడు చిరిగిన నోట్లు వస్తే ఆందోళన తప్పదు.. పెద్ద నోటు అయితే టెన్షన్ మామూలుగా ఉండదు. మార్కెట్ లో దానిని మార్చుకోలేక, బ్యాంకుకు వెళ్తే …