PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు 10.116 విరాళం        

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల :  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం 10.116 విరాళం      నంద్యాల పద్మావతి నగర్ నందు వెలిసిన శ్రీకృష్ణ టెంపుల్ నందు ఈనెల 27వ తారీఖున జన్మాష్టమి వేడుకలు కి సుమారు 5000 మందికి భోజన కార్యక్రమం ఉంటుందని డాక్టర్ పాండురంగరావు యాదవ్ డాక్టర్ లీలా ప్రసాద్ యాదవ్  డాక్టర్ల దృష్టికి టెంపుల్ నిర్వాహకుడు విజయచంద్ర యాదవ్ తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి తమ వంతు సహాయ సహకారంగా ఇద్దరు కలిసి 10.116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ టెంపుల్ అధ్యక్షులు పార్థసారధి యాదవ్  లక్ష్మణ్ కుమార్ యాదవ్ పృధ్విరాజ్ యాదవ్ విజయ చంద్రుడు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author