PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రిష్ణగిరి మండలంలో టిడిపి నుంచి వైసీపీలో 100 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, ఎర్రబాడు గ్రామం నుంచి టిడిపి కి చెందిన 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎర్రబాడు గ్రామానికి చెందిన నాయకులు బోయ వెంకటేష్, బోయ జయరాముడు, కురువ రామదాసు, కురువ మోహన్, గొర్ల అయ్యన్న ,గొర్రెల చిన్న అయ్యన్న, ఆటో సుధాకర్, ఆకుల బాలు, బోయ సురేష్, బోయ కుమార్, కోడుమూరు మధు, అమడగుంట్ల గిడ్డయ్య, బోయ స్వామి, కురువ మద్దిలేటి, కురువ బుడ్డన్న, కురువ రామచంద్రుడు, బోయమల్లి, గొర్ల నడిపి అయ్యన్న, బోయ బాల మద్దిలేటి, జోకరి మౌలాలి, నడిపి మద్దిలేటి తదితరులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  వైఎస్ఆర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గేక్రిష్ణగిరి  మండలం ఎరుకలచెరువు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ   వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి , ఎంపీపీ డాక్టరు కంగాటి వెంకట్రామి రెడ్డి సమక్షంలో ట్రాక్టర్ గిడ్డయ్య, చిన్న గిడ్డయ్య, బోయ మద్దయ్య, బోయ బాలు, బోయ సురేంద్ర, బోయ గిరి, బోయ సురేష్, బోయ రంగడు, బోయ జిలేబి గిడ్డయ్య, బోయ శివ, బోయ చిన్న శివ, బోయ ప్రకాష్, బోయ శీను, వడ్డె రాముడు, మాదిగ బంగారప్ప, మాదిగ సురేష్, ఆకుల ధను తదితరులు  వైఎస్ఆర్ పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో పోతుగల్లు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎరుకలచెరువు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జెడ్పిటిసి సభ్యులు కె ఈ సుభాషిని, మండల కన్వీనర్ ఆర్ బి వెంకట రాముడు మరియు మండల వైస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author