పల్లెవెలుగువెబ్, విజయవాడ: దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకిలాద్రి దుర్గమ్మను ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ దంపతులు గురువారం సందర్శించారు. ఈమేరకు వారు దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు....
Day: October 7, 2021
పల్లెవెలుగువెబ్, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ గురువారం ఒంగోల్లో ప్రారంభించారు. ఒంగోల్ నగరంలోని పివీఆర్బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన...
పల్లెవెలుగువెబ్, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి కొలువుదీరింది. ఈమేరకు గురువారం టీటీడీ బోర్డు తొలి సమావేశం జరిగింది. తితిదే...
పల్లెవెలుగువెబ్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో 7వ తేదీ గురువారం సాయంత్రం ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈమేరకు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర...