పల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా బాకరాపేట బస్సుప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు....
Month: March 2022
పల్లెవెలుగువెబ్ : కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అదనపు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని మరోసారి పొడిగించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్...
పల్లెవెలుగువెబ్ : తిరుపతి శేషాచలం ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుక కోసం అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన బస్సు లోయలో పడిపోయింది....
పల్లెవెలుగు వెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండల పరిషత్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి చేతుల్లో కీలక ఫైళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలం లోని...
పల్లెవెలుగు వెబ్,ఏలూరు: తాగునీటి కోసం ఏలూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రాధాకృష్ణయ్య (చంటి) ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి...