పల్లెవెలుగువెబ్ : సిమెంట్ డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం పెరిగే అవకాశం...
Month: April 2022
పల్లెవెలుగువెబ్ : విజయవాడలో దారుణం జరిగింది. పాయకాపురం వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. యువకులు బుధవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక...
పల్లెవెలుగువెబ్ : భారత దేశం నుంచి బాస్మతియేతర బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. 2021-22 సంవత్సరంలో 611.5 కోట్ల డాలర్ల విలువైన (ప్రస్తుత మారకం రేటు ప్రకారం...
పల్లెవెలుగువెబ్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో మాస్క్ను తప్పనిసరి చేశారు. మాస్క్ను ధరించని వారిపై రూ.500 జరిమానా విధించాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ...
పల్లెవెలుగువెబ్ : డిగ్రీ స్థాయిలో కొత్తగా ప్లంబింగ్ కోర్సు అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యాసంస్థల్లో ఈ కోర్సును అందిస్తారు. అఖిల భారత సాంకేతిక...