పల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ వివిధ ఉత్పత్తుల ధరలు పెంచింది. కంపెనీ వేరియంట్లలో సన్సిల్క్ షాంపూ ధరలను రూ. 8-10 పెంచింది....
Day: May 7, 2022
పల్లెవెలుగువెబ్ : ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై ఏపీ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను నిర్ణయించేందుకు వారికున్న అధికారం ఏమిటని తీవ్ర అసహనం...
పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్...
పల్లెవెలుగువెబ్ : జార్ఖాండ్లోని జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు...
పల్లెవెలుగువెబ్ : చైనా అధ్యక్షుడు జింగ్పిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కీలక సమావేశంలో ప్రసంగించారు. కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కఠిన...