పల్లెవెలుగువెబ్ : భారత్లో దిగ్గజ సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలు అదానీ గ్రూప్ గూటికి చేరనున్నాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో స్విట్జర్లాండ్కు చెందిన...
Day: May 16, 2022
పల్లెవెలుగువెబ్ : అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ సర్కిళ్లలోని 222గ్రామాల్లో 57 వేల మంది ప్రజలు వరదల...
పల్లెవెలుగువెబ్ : అతిగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది....
పల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రంలోని 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను పర్మినెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను అదనపు జిల్లా సెషన్స్...
పల్లెవెలుగువెబ్ : అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువకుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతిచెందారు. మరో ముగ్గురు...