పల్లెవెలుగువెబ్ : ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ…...
Day: June 22, 2022
పల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో...
పల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని...
పల్లెవెలుగువెబ్ : ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది. ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లో 100మందికి పైగా వ్యక్తులను ఉరి తీశారు. ఈ...
పల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజీపడడం కంటే అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యి, అధికారాన్ని త్యజించడమే ఉత్తమమని...