PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

230 వైకాపా దళిత కుటుంబాలు టిడిపి లో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామానికి చెందిన 230 దళిత కుటుంబాలు వైకాపా ను టిడిపి లో చేరారు. శనివారం గ్రామానికి చెందిన న్యాయవాది విజయ్ కుమార్ ఆధ్వర్యలో 230 దళిత కుటుంబాలు టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి  సమక్షంలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సారాధ్యం లోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మంత్రాలయం నియోజక అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం అంటూ వైసీపీ కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజు దేవరాజు,నర్సప్ప, అంటోనీ, ముక్కిరప్ప,బొజ్జప్ప, శేఖర్, రాజు, మురిని ముక్కిరయ్య, నర్సన్న, ఆశీర్వాదం, తిక్కయ్య, యేసురాజు, బంగార్రాజు,చంద్రప్ప, ప్రసాద్ నాగరాజు,గోపి దేవధానం, జనసేన ఏసోబు, మధు తో పాటు ఎస్సికాలనీ లోని చిదానంద ఆధ్వర్యంలో మాల 30  కుటుంబాల వైసీపీ కార్యకర్తలు రామలింగ, తలారి హనుమంతు, చిన్నరామలింగప్ప,రాయుడు, శివరాముడు, కరెన్న,హనుమంతు, నారాయణ,వీరేష్,సిద్ధూ, మల్లికార్జున, మునిస్వామి, హనుమంతు, మళ్ళీ,టీడీపీ లోకి చేరారు.ఈ కార్యక్రమంలో ఉసెని, వీరేష్, తిమ్మప్ప, రామయ్య, యాగంటి నాగరాజు, హనుమంతు, బంగారయ్య ముక్కారప్ప, చిన్న పక్కిరయ్య మరియు తదితరులుపాల్గొన్నారు.

About Author