NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | newsnedu.com | KURNOOL ANDHRA PRADESH

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3వేలు జరిమానా…

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  ఆదివారం మద్యం తాగి మోటార్ సైకిల్ మరియు ఆటో నడుపుతుండిన ఈరన్న, హోలగుంద గ్రామం, బి.రాజు, ఆదోని టౌన్ లను ఆలూరు కోర్టు లో  హాజరు పరచగా మేజిస్ట్రేట్  ఒక్కొక్కరికి Rs.3000/- జరిమానా విధించడమైనది. మరియు రెండవసారి మద్యం త్రాగి వాహనములు నడిపితే జైలు శిక్ష విధిస్తామని  హెచ్చరించడమైనది .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *