PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబర్ 1న ఏలూరులో 3కె సైకిల్ ర్యాలీ

1 min read

జ్యూట్ మిల్ సెంటర్ నుండి ఉదయం 8 గంటలకు

సెట్ వెల్ సీఈవో కెఎస్ ప్రభాకరరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్వచ్ఛతా హీ సేవా కార్యక్రంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాలు మేరకు అక్టోబరు 1వ తేదీ మంగళవారం ఏలూరులో 3కె సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సెట్ వెల్ సిఇఓ కె.ఎస్. ప్రభాకరరావు తెలిపారు.  అక్టోబరు 1వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఏలూరు జూట్ మిల్లు సెంటరులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి వట్లూరు సర్. సి.ఆర్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు 3కె సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుందన్నారు.

About Author