PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరదబాధితులకు 50,లక్షలు రూ. ఆర్థిక సాయం

1 min read

అందజేసిన ఇరిగేషన్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్  త్రిడెట్ జనరల్ సెక్రటరీ కె బాపయ్య

అభినందించిన జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి

 పాల్గొన్న సంఘ సభ్యులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో విజయవాడ పలు ప్రాంతాల్లో అతలాకుతలమైంది. పలు ప్రాంతాల బాధితులకు సహాయార్థంగా దశాబ్దాల కాలం నాటి ప్రతిష్టాత్మక  ఏలూరు ఇరిగేషన్ ఎంప్లాయిస్ కో-పరేటివ్ త్రి డెట్ వారు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ కె. వెట్రి సెల్వికి  జిల్లా ఇరిగేషన్ ఎస్సీ సిహెచ్ దేవ ప్రకాష్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎంప్లాయిస్  కో- ఆపరేటివ్ త్రిడెట్ జనరల్ సెక్రెటరీ బాపయ్య, జాయింట్ సెక్రెటరీ డి రమణ  ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *