PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

రాష్ట్ర హజ్ కమిటీ & మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్  వైసీపీ నాయకులు అహ్మద్ హుస్సేన్  ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మోమిన్ అహమ్మద్ హుస్సేన్  స్వగృహం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్గొన్న వైసీపీ నాయకులు అహమ్మద్ హుస్సేన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ ఎందరో మహాత్ముల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆ మహాత్ములను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు మోమిన్ ఇస్మాయిల్ జబివుల్ల, కౌన్సిలర్ ముఫ్తీ నూర్ మొహమ్మద్, మౌలానా అబ్దుల్ సలాం, సోడా రహిమాని, హజీ నూర, నభిసా,మౌలానా ఇలియాస్,వైసిపి నాయకులు నజ్ మొద్దీన్,టైగర్ బాబు, కేరళ కుట్టి చూర, గాటీ షఫీ,గఫూర్, రైతు సంఘం నాయకులు నబీసా,శాకీర్,హాజీ ఉస్మాన్ బాషా,పేషమాం హుసేన్, మోమిన్ ఇస్మాయిల్ ముతవల్లి,ఇలియాస్,సిరాజ్, ఇబ్రాహీం, బాషా, హాతీం,ఖాజ వలి,ఖాదర్ వలీ, ఇబ్రాహీం, ఖాదర్ బాషా, యసీన్ మౌలానా,నూరి, షేక్ అలి, మసుమ్ వలి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author