PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలో చేరిన 26 వ వార్డు యువకులు

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో  ఖిబులా బ్రదర్స్ రహంతుల్లా, కౌన్సిలర్  ఇషాక్,ఖిబులా హుసేన్ ల ఆధ్వర్యంలో  ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా ప్రతుల్ ల  సమక్షంలో 26 వ వార్డ్ యువకులు గౌస్ తో పాటు  ఉసేని,శ్రావణ్ కుమార్,మహబూబ్ బాషా, జయరాం,కృష్ణ, ప్రకాష్, యువరాజ్, సుభాన్, యూసుఫ్,చరణ్,తరుణ్ మరియు సుమారు 100 మంది వైసీపీ పార్టీ లో చేరడం జరిగింది.వైసీపీ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరిని శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా పతుల్ ల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

About Author