PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయ సిబ్బంది సేవలను కౌంటింగ్ విధులకు వినియోగించుకోవడం లేదు

1 min read

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ కు సచివాలయ సిబ్బంది సేవలు  వినియోగించుకోవడం లేదని   జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ విధులకు  ప్రభుత్వ ఉద్యోగులు తగినంత మంది ఉన్నారని,అదనంగా సచివాలయ సిబ్బంది కౌంటింగ్  విధులకు అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.

About Author