PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు నాయుడు  పాలనలో ప్రజలకు మంచి పరి పాలన అందించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నారా చంద్రబాబునాయుడు  ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సందర్భంగా నందమూరి తారక రామారావువి గ్రహానికి పూల మాల వేసిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు హనుమంతరావు చౌదరి ఈరోజుతెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్క రెడ్డి అనుమతితో చంద్రబాబు నాయుడు  ప్రమాణ స్వీకార సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన  తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి ఆర్గనైజర్,సెక్రటరీ లక్ష్మీ పద్మా చౌదరి , నాయకులు,మంచాలకట్ట భాస్కర్ రెడ్డి ,బాల వెంకటేశ్వర రెడ్డి ,బాబురావు ,షేక్షావలి ,ఎల్వి ప్రసాద్ ,మల్లెల పుల్లారెడ్డి, మొదలగు నాయకులు పాల్గొని రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల కర్నూలు జిల్లాల కు మూడు మంత్రి పదవులు, ఎన్,ఎండి పారుక్,,బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ కళాకారుడు స్థాపించిన పార్టీలో కళాకారులను గుర్తించాలని చంద్రబాబు నాయుడు  పాలనలో ప్రజలకు మంచి పరి పాలన అందించాలని, దుర్మార్గం పరిపాలనపోయి, మంచి రాజ్యం వచ్చిందని,  అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పి హనుమంతరావు చౌదరి.

About Author