PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఈరోజు ఆలూరు నియోజకవర్గం_ వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి _ కుటుంబ సమేతంగా వెళ్లి విజయవాడ_ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ఆయురారోగ్యాలతోఅందరూ సుఖ సంతోషాలతో ఆలూరు నియోజకవర్గం లో ఉండే ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు _అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయుచున్న సందర్భంగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మనం అసెంబ్లీలోవినిపించే ప్రజావాణి ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్షపాత్రని  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సమక్షంలో మా 11మంది ఈ రాష్ట్రం తరఫున పోరాటం చేస్తాం తెలపడం జరిగింది.

About Author