PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్  కు ఘన సన్మానం

1 min read

శాలువా తో సన్మానించిన   డౌపౌల్ హైస్కూల్ ఫాదర్ ప్రిన్స్, ఫాదర్ వినీత్ 

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరుమండలం రిటైర్డ్ ఎంఈఓ  జానకిరామ్  ని డిపోల్ హై స్కూల్ ఫాదర్ ప్రిన్స్, ఫాదర్  వినీత్  ఆధ్వర్యంలో సన్మానించారు. బుధవారం పట్టణంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో రిటైర్డ్ ఎంఈఓ జానకిరామ్   సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డౌపౌల్ స్కూల్ ఫాదర్ ప్రిన్స్, వినీత్ వారి సిబ్బందితో హాజరై శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా   జానకిరామ్  సేవలను కొనియాడారు. విద్యాపరంగా ఆత్మకూరు మండలానికి ఉన్నత సేవలు అందించారని అన్నారు. 

About Author