PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, సవితలను కలిసిన కర్నూలు ఎం.పి

1 min read

జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరిన ఎం.పి

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కొల్లు రవీంద్ర, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితలను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. విజయవాడలో ని మంత్రుల ఛాంబర్లలో విడివిడిగా ఇద్దరు మంత్రులను కలిసిన ఎం.పి.. జిల్లాలోని పలు సమస్యలను వివరించి , జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు… ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ జిల్లా సమస్యల పై మంత్రులను కలవడం జరిగిందన్నారు.. సమస్యల పరిష్కారానికి మంత్రులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.. ఎం.పి తో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాన్వి దేవేంద్రప్ప, రామకృష్ణలు మంత్రులను కలిశారు.

About Author