PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి  అధ్యక్షుడుగా సయ్యద్ అక్బర్ వలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి  రాష్ట్ర అధ్యక్షులు ,ఫౌండర్ మహమ్మద్  ఫారుక్ సుబ్లి సమక్షంలో  మండల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు నూతన మండల అధ్యక్షుడిగా ప్యాపిలి టిడిపి నాయకులు సయ్యద్ అక్బర్ వలి,ఉపాధ్యక్షులుగా, షేక్ ముస్తఫా, చాడంగుల మాలిక్ భాష ,సెక్రటరీగా, సయ్యద్ భాష , సయ్యద్ ముస్తాద్ హుస్సేన్ , (ఎంఎస్), సెక్రెటరీ, పింజరి హుస్సేన్ పీరా, షేక్ జాఫర్ , జాయింట్ సెక్రెటరీ ,షేక్ హనీఫ్, పటాన్ ఇర్ఫాన్ ,మరో 8మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.అలాగే సయ్యద్ అక్బర్  మాట్లాడుతూ ప్యాపిలి మండల మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి గా నన్ను నా కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు ఎంఎచ్ పిఎస్   అధ్యక్షులు ఫారుక్ సుబ్లీ కి  కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలో ఎంఎచ్ పిఎస్  ని బలపరుస్తూ ఈ కమిటీని అందర్నీ కలుపుకొని విజయవంతంగా ముందుకు వెళ్తామని తెలపడం అయినది.  ఎంఎచ్ పిఎస్ డోన్ నియోజకవర్గం అధ్యక్షులు  సయ్యద్ ఇద్రుస్ భాష కి నన్ను ఎన్నుకోవడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

About Author