PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టీజీ .భరత్​ పూట్టిన రోజు సందర్భంగా పండ్లు పంపిణీ

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి   మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ.టి.జి భ‌ర‌త్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రిలోని టీబిసిడి విభాగంలో టిడిపి మైనార్టీ విభాగం నాయకులు శ్రీ మన్సూరు అలీ ఖాన్ తో కలిసి పలు పేషంట్లకు పండ్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా పుట్టినరోజు ఉన్నవారు ఆసుపత్రిలో ఉన్న పేద ప్రజలకు తమవంతు  సహాయ సహకారాలు అందించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమానికి ARMO, డా.వెంకటరమణ, పల్మనాలజీ హెచ్ ఓ డి డాక్టర్ శ్రీకాంత్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల నాగాంజన్, టిడిపి మైనార్టీ నాయకులు, శ్రీ.మన్సూర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author