PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

63 అడుగుల పర్యావరణ రహిత మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి ,ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి , యువకిశోరం శ్రీ ఎస్ వి జనక దత్తా రెడ్డి ప్రజలకు రెడ్డి   నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన 63 అడుగుల పర్యావరణ రహిత మట్టి వినాయక విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించారు  శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ వినాయక భక్త బృందం వారుకళ్యాణ్ ఆధ్వర్యంలో ఎస్ వి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు వేద పండితులు ఆయన చేత ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆయన వెంట వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు ఎస్వీ యూత్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *