PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిఎంఆర్​ఎఫ్​ సహాయ నిధి క్రింద చెక్కును అందించిన ఏపీ బేడ బుడగ జంగం

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  మంగళవారం రోజున అమరావతి సచివాలయం నందు  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, CMRF సహాయ నిధి క్రింద చెక్కును అందజేస్తూ, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం కులము  షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ హక్కులు అందుటకే, తమరి హయాంలోనే  2017 నందు గౌరవJC Sharma కమిషన్ ఏర్పాటు చేసి, ఆ యొక్క కమిషన్ రిపోర్టును క్యాబినెట్లో ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఇప్పుడు మా సమస్య కేంద్రంలో పెండింగ్ లో ఉన్నది. కావున తమరు ప్రత్యేక చొరవ తీసుకొని మా జాతి రిజర్వేషన్ సమస్యను కేంద్రంలో పరిష్కరించే విధంగా తమరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆ జాతి నేత తూర్పాటి మనోహర్, ఇప్పే లక్ష్మన్న కోరడం జరిగినది. వీటిపై గౌరవ సీఎం  స్పందిస్తూ కేంద్రానికి ఈ నివేదికను పంపవలసిందిగా ఆదేశించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *