PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ  :  ప్యాపిలీ మండలంలోని కలచట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామాంజినేయులు  గత కొంత కాలం క్రితం అనారోగ్యం కారణంగా మరణించడం తో డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సూచనల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసిన రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వర రావు యాదవ్  వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్యాపిలి తెదేపా నాయకులు రామ్మోహన్ యాదవ్, కలచట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు జె. ప్రసాద్,సుధాకర్, కాశీ విశ్వనాథ్ , కిరణ్,రాజా తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *