PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు హొళగుందలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మంగళవారం ఉదయం 10 గంటలకు  మన ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో.. స్థానిక హోలగుంద మండల కేంద్రంలో వాల్మీకి సర్కల్ నుండి తెరుబజర్ లో ఉన్న మురళి రైస్ మిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో. ఆలురు ఇన్చార్జి వీరభద్ర గౌడ్  చేతుల మీదుగా శ్రీరామ్ నగర్ లో  (CC road )  సీసీ రోడ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున హోలగుంద మండల పరిధిలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,  జనసేన, బీజేపీ మరియు iTDP . TNSF . TNTUC . తెలుగుయువత అలాగే.క్లస్టర్. యూనిటీ. బూత్ ఇంచార్జ్ లు నాయకులు, కార్యకర్తలు,పెద్దఎత్తున్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *