PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలీ సున్ని జమాత్ అబూ భాయ్ ఆర్థిక సాయం..

1 min read

నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యవసర సరుకులు

పంపిణీ చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ బాజీ(గాజుల బాజీ)

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మనం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు. నిరస్రాయులకు, నిరుపేదలకు, వృద్ధులకు ఎంత మందికి సహాయపడ్డాం అన్నదే ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రవారం అది నిజం చేసే నిరూపిస్తున్నారు మన ఏలూరు వాసులు. ఆలే సున్ని జమాత్ అబ్బు బాయ్  సహాయంతో ఏలూరులో పేద ముస్లిం  మహిళలకు  నిత్యవసర సరుకులు రాష్ట్ర నూర్ భాషా ముస్లిం అధికార ప్రతినిధి సయ్యద్ బాజీ (గాజుల బాజీ) ద్వారా పలువురకు అందజేయడం జరిగినది. పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నూర్ భాషా సంఘ సభ్యులు షేక్ సత్తార్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *