PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ భరతమాత దేవాలయం, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ లో దసర నవరాత్రుల సంధర్భంగా నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శన ప్రాంతం ఉదయం కార్యక్రమాలు ప్రాత కాల పూజ నవావరణ యంత్ర బలి, సప్తశతి పారాయణం, సుబ్రహ్మణ్య హోమం, మహా మంగళహారతి. సాయంత్రం కార్యక్రమాలు ప్రదోషకాల పూజ,నవావరణ యంత్ర అర్చన, లలిత సహస్ర నామార్చన, వేద స్వస్తి, మహా మంగళ హారతి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *