PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏజెంట్లు డిమాండ్లపై మేనేజర్ కు వినతి పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఎల్ఐసి) ఇస్తున్న కమిషన్ తగ్గియడంపై లియాపి1964 యూనియన్ ఆదేశాల మేరకు కడప బ్రాంచ్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డికి, కడప స్లాట్ లైట్ మేనేజర్ వెంకట కృష్ణ కు తమ సమస్యలపై సోమవారము లియాకు లీడర్ కడప బ్రాంచ్ లీ ఆపి లీడర్ రాజోలు నిత్యానంద రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మాధవి ఇస్మాయిల్, రాజేంద్ర, చీర్ల. చెన్నయ్య యాదవ్ . కే వెంకటేశ్వర్లు, మల్లికార్జున వినతి పత్రం అందజేశారు. అనంతం నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరం నుండి ఏజెంట్లకు ఇస్తున్న కమిషన్ తగ్గించడం వలన ఏజెంట్లు నష్టపోతారని అన్నారు. ప్రతి ఒక్కటి విపరీతమైన రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని వారికిస్తున్న పాత కమిషను కొనసాగించాలని కోరారు. ప్రజల వద్దకు వెళ్లి పాలసీలను సేకరించి ఏజెంట్లునని వారిని న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వీరభద్రుడు. మల్లికార్జున తదితరు ఏజెంట్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *