PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పతకాలు సాధించిన  క్రీడా కారులను అభినందించన కలెక్టర్​

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా కలెక్టరు మరియు చైర్మన్, జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ, కర్నూలు వారు కర్నూలు జిల్లా తరుపున అథ్లెటిక్స్ క్రీడకారులు ఈ నెల 04-10-2024 నుండి 06-10-2024 తేది వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, రాజమహేంద్రవరంలో, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన 37వ ఏ.పి. అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గోని కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ క్రీడకారులు 07 బంగారు, 08 వెండి మరియు 12 కాంస్య పథకాలు సాధించినారు మరియు గుంటూరు లో జరగబోయే సౌత్ జోన్ జాతీయ స్థాయికి ఎంపికైన 05 మంది క్రీడా కారులను అభినందించరు.ఈ కార్యక్రమంలో శ్రీ బి. భూపతిరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ, కర్నూలు మరియు శ్రీ జి. కాశిరావు, అథ్లెటిక్స్ శిక్షకుడు పాల్గోన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *