PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మాజీ ఎమ్మెల్యే  మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి నగర ములోని 4 వ వార్డ్ నందు ఎస్ వి కుటుంబ ఆప్తులు మరియు వైస్సార్సీపీ నాయకులు శ్రీ రాము మరియు అతని మిత్ర బృందం ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసారు పూజారులు ఎస్ వి దంపతుల చేత ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదం లు అందచేశారు తరువాత  ఎస్ వి దంపతులు  అక్కడ ఏర్పాటు చేసిన అన్నప్రసాదం ను భక్తులకు అందచేశారు వారి వెంట వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *