PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ  పద్మశాలి సంఘం  కళ ఫలించింది

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళగిరిలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు అన్న అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వానపల్లి వెంకట్రావు అన్న   ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కన్వీనర్ జీ.వీ నాగేశ్వరావు అన్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు అన్న  గంజి చిరంజీవి అన్న బూదాటి రాధాకృష్ణయ్య అన్న మునగపాటి వెంకటేశ్వరరావు అన్న వెంకటసుబ్బయ్య అన్న కడప గుత్తికొండ ధనంజయరావు అన్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం  ఒకటే గా ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు ఫలించింది ఈరోజు ఎంతో శుభదినం ఆంధ్ర ప్రదేశ్ లో ఏకతాటిగా ఒకే పద్మశాలి సంఘం గా కలిసి పనిచేయడానికి పెద్దలు  అన్ని జిల్లాల నుండి వచ్చిన ముఖ్యమైన నాయకుల ఆధ్వర్యంలో ఒకే సంఘం ఏర్పడ్డది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బాలాజీ సోమ గోపాల్ గుంటూరు జిల్లా చిలుకోటి అంజిబాబు తూర్పుగోదావరి జిల్లా పి శ్రీనివాస్  రాష్ట్ర యూత్ అధ్యక్షులు బల్లా పరమేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి యువసేన నాయకులు తదితరులు పాల్గొని రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ గా జీ.వి నాగేశ్వరావు అన్నని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్లు వానపల్లి త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం జాయింట్ కన్వీనర్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *