PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద భాదితుల సహాయార్థం  లక్ష రూ. విరాళం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు తనవంతు సాయంగా కార్పొరేటర్ కైపా పద్మలతా రెడ్డి ఆమె తండ్రి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అధ్వర్యంలో ముఖ్యమంత్రిని  కలిసి లక్షరూపాయల చెక్కు అందజేసారు. ఈ కార్యక్రమంలో  అశోక ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మెన్ అశోక్ వర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *