పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అరికేర_గ్రామంలో కుప్పగల్లు గోవిందు_ తల్లి_ గత కొన్ని రోజుల కిందట యాక్సిడెంట్ జరిగి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు…..ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

