PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@ 2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలి

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్  కర్నూలు: అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర@ 2047  జిల్లా ప్రణాళిక రూపకల్పనపై కలెక్టర్ అధికారులతో చర్చించారు.. పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్,హార్టికల్చర్ అభివృద్ధి,వ్యవసాయం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.సమావేశంలో సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, ఏపీఐఐసీ జెడ్ ఎం శ్రీనివాసరెడ్డి, ఐఐఐటిడియం డీన్ సత్యబాబు, కృష్ణారావు, మార్కెటింగ్ శాఖ ఏడి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *