PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజన పథకం తనిఖీ …

1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బి.లీలా వెంకట శేషాద్రి కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ గారు  కర్నూలు నందు గల దామోదరం సంజీవయ్య మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్స్, ఏ.పి.జే. అబ్దుల్ కలామ్ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఉర్దు ఉన్నత పాఠశాల, టౌన్ మాడెల్ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు. ఈ స్కూల్స్ నందు  పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.  పాఠశాలలను సందర్శించి  సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొనారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *