PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజన హాస్టళ్లు తనిఖీ నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రావు, ఇంచార్జి జిల్లా బి.సి. సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి వెంకటలక్ష్మమ్మ  కర్నూలు నందు గల సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతి, షెడ్యూల్ కులం, గిరిజన బాల బాలికల వసతి గృహం లను (జాయింట్ కలెక్టర్ దగ్గర, బంగ్లా, బి.క్యాంప్, డాక్టర్స్ కాలనీ దగ్గర, F.C.I కాలనీ దగ్గర మొదలగునవి) ఆకస్మిక తనిఖీ నిర్వహించినారు. ఈ సంక్షేమ హాస్టలును సందర్శించి ఆ హాస్టలులోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొనారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *