PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్  నూతన అధ్యక్షునిగా సి.నాగరాజు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షునిగా శ్రీ సి.నాగరాజు, జిల్లా కార్యదర్శిగా శ్రీ ఎం. లక్ష్మీరాజు మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గా  కె.రజనీకాంత్ రెడ్డి కో ఆప్షన్ పద్ధతిలో ఎన్నిక కాబడిన సందర్భంగా జిల్లా కలెక్టర్,పి.రంజిత్ భాష ఐఏఎస్​  ని మరియు శ్రీయుత జాయింట్ కలెక్టర్ Dr.శ్రీమతి బి. నవ్య ఐఏఎస్​ ని మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిరంజీవిని అలాగే  పరిపాలన అధికారి శ్రీమతి జయశ్రీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.నాగరాజు మరియు జిల్లా కార్యదర్శి శ్రీ ఎం.లక్ష్మీరాజు మరియు  స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కె. రజినీకాంత్ రెడ్డి, కలెక్టరేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎమ్. వెంకటరాజు మరియు కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ వి.రామాంజనేయులు  మరియు ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు అయినా శ్రీమతి లోకేశ్వరి, శ్రీమతి బి.ఎల్.కృష్ణవేణి, శ్రీమతి శివపార్వతి, మరియు శ్రీమతి భాను, ఇతర  కార్యవర్గసభ్యులు  కలవడం జరిగినది. ఇట్లు, ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., కర్నూలు జిల్లా.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *