PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుడు కౌవులూరు శామ్యూల్ రాజు కి అంతిమ వీడ్కోలు

1 min read

ఆయన మరణం తీరని లోటు

ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు

పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధి : భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి సామ్యూల్ రాజు బుధవారం తెల్లవారుజామున అస్త్వస్థకు గురై తుది శ్వాస విడిచారు. ఈయన గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా భీమవరం పరిసర ప్రాంతాల్లో పనిచేశారు. ఈయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలినిగా పనిచేస్తున్నారు. సామ్యూల్ రాజు స్వస్థలం ఉణుదుర్రు ఆయన అందరితో మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో, కలిసిమెలిసి కలివిడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను పదిమందిలో సంపాదించుకున్నారు. ఆయన మరణం తీరని లోటుగా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్బ్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *