PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ పి. పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్  మినిసర్ట్రియల్ ఎంప్లాయిస్ పత్తికొండ తాలుక నూతన కమిటీని శుక్రవారం పత్తికొండ సర్వసభ్య సమావేశ భవనంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ ప్రెసిడెంట్ గా: పి. హరి చరణ్, జూనియర్ అసిస్టెంట్, యం.యం.పి ., దేవనకొండ మండలం,   వైస్ ప్రెసిడెంట్ గా యం.దస్తగిరి, జూనియర్ అసిస్టెంట్, యం.యం.పి ., పత్తికొండ మండలo,         జనరల్ సెక్రెటరీగా  కె.వీ రామబ్రహం, జూనియర్ అసిస్టెంట్, యం.యం.పి ., తుగ్గలిమండలం నుండి ఎన్నుకున్నారు. అలాగే ట్రెజరర్ గా  యస్.అబ్దుల్ మునాఫ్, జూనియర్ అసిస్టెంట్, జడ్.పి.హెచ్.యస్, పెరవలి, జాయింట్ సెక్రెటరీగా భాగ్యమ్మ, సీనియర్ అసిస్టెంట్, పి.ఆర్.ఐ.  పత్తికొండ,  డిస్ట్రిక్ట్ కౌన్సిల్ -1 గా యం.స్వర్ణ లతా,  అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ అసిస్టెంట్ , ఎం ఎం పి. మద్దికెర నుండి ఎన్నికయ్యారు.            డిస్ట్రిక్ట్ కౌన్సిల్ -2   ఆర్.మున్నే నాయక్, జూనియర్ అసిస్టెంట్, జడ్.పి.హెచ్.యస్, జొహరాపురము, కొ-ఆప్టెడ్ మెంబర్-1 : బి.సుజాత, జూనియర్ అసిస్టెంట్, జడ్.పి.హెచ్.యస్, ఆస్పరి, కొ-ఆప్టెడ్ మెంబర్-2 : పి.భీమా రెడ్డి, లైబ్రరి అసిస్టెంట్, జడ్.పి.హెచ్.యస్, పెరవలి నుండి ఎంపికయ్యారు.

About Author