PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగునీరు, త్రాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  ఆదోని నియోజకవర్గలోని ఉన్న ప్రతి ఆయకట్టు భూమికి మరియు ప్రజలకు త్రాగు నీరు పూర్తి స్థాయిలో  అందివ్వాలని TB అధికారులతో కలిసి రివ్యూ చేశామన్నారు.  ఈ రివ్యూ లో నియోజక పరిధిలోని సుమారు 6,000 ఎకరాల ఆయకట్టు  భూమికి సాగునీరు అందిస్తున్నాం . అవసరమైన ఇంకా కొంత భూమికీ అందించే ప్రయత్నం చేస్తామన్నారు.  త్రాగునీరు కూడా ఒకటి, రెండూ రోజుల్లో TB డ్యాం గేట్లు ఎత్తివేస్తారని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీరు ఇబ్బంది పడే పరిస్థితి లేదని అన్నారు.గత ప్రభుత్వము లో ఆగి పోయిన ప్రాజెక్టుల గురించి,ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఆగి పోయిన పనులను,మరియు భవిషత్తులో మనకు అవసరమైన ప్రజెక్ట్ లకు  వెంటనే రిక్వెస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో టీబీ బోర్డు అధికారులు పాల్గొన్నా వారుG Saileswar, Executiveengineer, tbp division Adoni,  shafi, Dee tbp sub division no 1, Adoni, K Ranga Swamy Ae, M Eswar Ae tbp subdivision no 1 Adoni . Chandra sekar Technical Assistant,  tbp division Adoni.

About Author