PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షం దాటికి కుప్ప కూలిన మట్టి మిద్దె

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండలంలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ప్యాపిలి పట్టణంలోని  10 వార్డు లోని నివసించే మేలిగేరి ఈశ్వరమ్మ మట్టి మిద్దె శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మట్టి మిద్దె కులిపోయింది. బియ్యం,వంట సామాగ్రి, ఫ్యాన్, లైట్లు మట్టిపాలైనట్లు ఆమె వాపోయారు. నన్ను ప్రభుత్వమే ఆదుకోని సహాయం చేయాలని ఆమె కోరింది. మట్టి మీదే కూలిపోవడంతో మాజీ ఎంపీపీ శ్రీనివాసులకు తెలియజేసి, ప్యాపిలి తాసిల్దార్ భారత్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల చైర్మన్ మేలగిరి చెన్నయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *