PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కర్నూల్ ఇన్చార్జి హొళగుంద కు రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యాలయం లొ ఆలూరు అసెంబ్లీ సమావేశం నిర్వహించడం జరిగింది , రేపు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కర్నూలు ఇంచార్జ్ షౌకత్ అలీ ఖాన్ హొళగుంద కు ఆలూరు అసెంబ్లీ ఎలక్షన్ గురించి ఆరా తీయడానికి రానున్నారు, రేపు ఈ సమావేశానికి అసెంబ్లీ కౌన్సిల్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వార్డ్ మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని తెలపడం జరిగింది, ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో 07 ఎమ్మెల్యే సీట్లను అలాగే 02 ఎంపీ సీట్లను ఫైనల్ చేయడం జరిగిందని తెలిపారు,  ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు కే అబ్దుల్ రెహ్మాన్ కార్యదర్శి ఎస్ఎండి షఫీ మరియు అసెంబ్లీ కార్యవర్గం పాల్గొనడం జరిగింది.

About Author