PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి తనయుడు పై దాడి చేయడం పిరికిపంద చర్య ..

1 min read

టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫారుక్..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆదివారం రాత్రి నంద్యాలలో నాయ శాఖ మంత్రి  శ్రీ ఎన్ఎండి ఫరూక్  కుమారుడు ఎన్ ఎమ్ డి ఫిరోజ్ కారు మీద జరిగిన దాడిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యదర్శి ఎస్ ఏ ఫారుక్ తీవ్రంగా ఖండించారు .ఎన్ ఎండి ఫిరోజ్  ఎదుగుదలను ఓర్వలేక ఈర్ష్యతో కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని .ఎన్ ఎండి ఫరూక్  40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు ఎవరైనా ఇటువంటి దాడులకు పాల్పడితే. ఎన్ ఎండి ఫిరోజ్ మీద ప్రజల అభిమానం పెరుగుతుంది తప్ప ఇలా దౌర్జన్యం చేసిన వాళ్లు సమాజంలో తన విలువ కోల్పోతారు అని తెలిపారు మంత్రి తనయుడు పై దాడి చేయడం పిరికిపంద చర్య .. టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫారుక్.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *