PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  ఎన్ ఎస్ ఎస్ అద్వర్యంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈవ్ టీచింగ్- ర్యాగింగ్ మరియు సైబర్ క్రైమ్ పైనా అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలి లో నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం  అద్యక్షతన జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ వెంకటరామి రెడ్డి , ఎస్ ఐ మధుసుధన్  విద్యార్థుల కు  సైబర్ క్రైమ్ పైనా , ఈవ్ టీచింగ్-ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.ఎన్ ఎస్ ఎస్ పిఓ నతిన్ పాటి మరియు కాలేజీ లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *