PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైరెడ్డి శబరి.. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మన కర్నూలు సూర్య దేవాలమంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేషమైనటువంటి వజ్ర కవచ పారాయణంతో తైలాభిషేకము పంచామృత అభిషేకము నిర్వహించుకున్నారు. మరియు శ్రీ సూర్య దత్త గోరక్షణశాలలో గో సేవ చేసుకున్నారు అనంతరము ఆలయ అర్చకులు వంశీకృష్ణ దత్తాత్రేయ స్వామి వారి ప్రసాదమును అందించారు అనంతరం అన్న ప్రసాద సేవలో పాల్గొని భక్తులకు తమ స్వహస్తములతో అన్న ప్రసాదము అందించినారు అనంతరం ఆలయ అర్చకులు అందరూ వేద ఆశీర్వచనాన్ని అందించారు.

About Author